మే 8, 2022

ఫ్రీవెర్స్ ఫ్రంట్ ప్రతిభా పురస్కారాలు

Posted in కవితాజాలం, సాహితీ సమాచారం వద్ద 9:25 సా. ద్వారా వసుంధర

శ్రీ దాట్ల దేవదానంరాజు (వాట్సాప్) సౌజన్యంతో

కుందుర్తి ఆంజనేయులు గారి శతజయంతి సందర్భంగా ఫ్రీవెర్స్ ఫ్రంట్ ఆరుగురు సీనియర్ కవులకు ప్రతిభా పురస్కారాలను ప్రకటించింది. అడిగోపుల వెంకటరత్నం, దాట్ల దేవదానం రాజు, రాధేయ, దేవరాజు మహారాజు, సీతారాం, అనిశెట్టి రజిత గార్లకు ఒక్కొక్కరికీ పదివేలు రూపాయల నగదు, జ్ణాపిక మేనెల 21 వతేదీ 4-30 గంలకు (భారతకాలమానం) జూమ్ వేదికగా కుందుర్తి కుటుంబ సభ్యుల నిర్వహణలో బహుమతి ప్రదాన సమావేశం జరుగుతుంది. కవుల పరిచయం  సుధామ గారు చేస్తారు.
     — శీలా వీర్రాజు
      ఫ్రీవెర్స్ ఫ్రంట్ నిర్వాహకులు

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.