నవంబర్ 26, 2022

అహ్వానంః ‘పెద్దలు రాసిన పిల్లల కథలు’ పుస్తకావిష్కరణ

Posted in పుస్తకాలు, బాల బండారం, సాహితీ సమాచారం వద్ద 7:06 సా. ద్వారా వసుంధర

బాలసాహితీ శిల్పులు (వాట్‍సాప్) సౌజన్యంతో

2 వ్యాఖ్యలు »

  1. పి.రాజేంద్రప్రసాద్ said,

    ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ లో తెలుగు నిరక్షరాస్యులైన బాలలు 90 శాతం మంది ఉన్నారు. వీరందరికీ మాతృభాష తెలుగు. ఇంగ్లీష్ మాత్రమే వ్రాయగలరు. చదవగలరు. మరి తెలుగులో మనం వ్రాసే పిల్లల కథలు ఎవరు చదవగలరు? ఒక చిన్న సంఘటన చెపుతాను. నిజంగా జరిగినది. మా మనుమడు 9 నెలల వయసు వాడు. మా ఫ్లోరు లోని ఒక పాప వాడితో ఆడుకుంటుంటే మరో పాప ఆమెతో అంటోంది ‘ Hey! Don’t play with him. He doesn’t speak English. Mom won’t spare you.” నేను నవ్వేసి “వాడికి ఏ భాషా రాదమ్మా! వాడితో ఆడుకుంటే ఎవరూ ఏమీ అనరు” అని సమర్ధించవలసి వచ్చింది. ఇటువంటి పరిస్థితులలో మన బాల సాహిత్యమూ, ఆ మాటకొస్తే కొన్నాళ్ళకి పెద్దల సాహిత్యమూ కూడా చేనేతలాగా, నాటకాల లాగా, బుర్రకథలూ వగైరాల లాగా మూల పడిపోవడం ఖాయం.

    • చేదు నిజాన్ని చెప్పారు. మన ప్రబోధాలన్నీ వేదికలకే పరిమితం. ఈ విషయమై ఒక అమెరికా సోవనీరులో ‘వేదికలు-పాదుకలు’ అనే కథ ప్రచురించాం.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: